కెంగువలో వైయస్‌ఆర్‌ విగ్రహ ఆవిష్కరణ


విజయనగరంః గజపతినగరం నియోజకవర్గంలోకి వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర ప్రవేశించింది.  కెంగువలో వైయస్‌ఆర్‌ విగ్రహాన్ని ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆవిష్కరించారు.  ఆశేష ప్రజానీకం జననేతకు ఆత్మీయ స్వాగతం పలికారు.మా రాజన్న బిడ్డ వచ్చారని మురిసిపోయారు.పెద్దఎత్తున ప్రజలు దారిపోడవునా తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గం నాయకులు సమస్యలను వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్ళారు.
Back to Top