వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
కెంగువలో వైయస్ఆర్ విగ్రహ ఆవిష్కరణ
09 Oct 2018 11:06 AM
విజయనగరంః గజపతినగరం నియోజకవర్గంలోకి వైయస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర ప్రవేశించింది. కెంగువలో వైయస్ఆర్ విగ్రహాన్ని ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఆశేష ప్రజానీకం జననేతకు ఆత్మీయ స్వాగతం పలికారు.మా రాజన్న బిడ్డ వచ్చారని మురిసిపోయారు.పెద్దఎత్తున ప్రజలు దారిపోడవునా తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గం నాయకులు సమస్యలను వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్ళారు.