మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
2019లో మన రాజ్యం వస్తుంది
14 Nov 2017 11:07 AM
గంగుల ప్రభాకర్
ముత్యాలపాడు: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. మరో ఏడాదిలో ఈ దుష్టపాలనకు అంతం వస్తుందని, 2019లో మన రాజ్యం వస్తుందని వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ముత్యాలపాడులో మంగళవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గంగుల ప్రసంగించారు. ప్రతి ఒక్కరు వైయస్జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలవాలని కోరారు.
గంగుల నాని
పాదయాత్ర మొదలైనప్పుటి నుంచి ఎంతోమంది ప్రజలు వచ్చి వైయస్ జగనన్నకు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. దుర్మార్గపు ప్రభుత్వాన్ని అంతమొందించాలంటే వైయస్ జగనన్నకు మద్దతు ప్రకటించాలని కోరారు.