కర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారు
మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించిన వైయస్ జగన్
07 Jan 2018 10:00 AM
చిత్తూరు : ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజక వర్గం పూడిబట్లబయలు గ్రామంలో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడే పార్టీ జెండాలను వైయస్ జగన్ ఎగురవేశారు. అంతకుముందు జననేతకు నియోజకవర్గ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.