మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
53వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్
04 Jan 2018 5:21 PM
చిత్తూరు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లాలో నిర్వీరామంగా కొనసాగుతోంది. ఈ మేరకు 53వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్ను వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సదూం మండలంలోని బస చేసే ప్రాంతం నుంచి పాదయాత్ర మొదలవుతుంది. 8.30 గంటలకు గాండ్లపల్లి, 9 గంటలకు కంబంవారిపల్లి, 10 గంటలకు కందూరు క్రాస్, 11.30 గంటలకు భోజన విరామం ఉంటుంది. 2.45 గంటలకు వైయస్ జగన్ పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. 3 గంటలకు సదూంకు చేరుకుంటారు. 4 గంటలకు బట్టువారిపల్లి, 5 గంటలకు గడ్కవారిపల్లెకు చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు 53వ రోజు పాదయాత్ర ముగుస్తుంది.