చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
చింతపర్తి శివారు నుంచి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం
03 Jan 2018 11:43 AM
చిత్తూరు: వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 51వ రోజు బుధవారం ఉదయం చిత్తూరు జిల్లా చింతపర్తి శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి చింతపర్తి, పాతకోటపల్లి, బీదవారిపల్లి, గండబోయనపల్లి, డెకలకొండ మీదగా కలికిర వరకు పాదయాత్ర సాగుతుంది.