పార్థసారధికాలనీకి చేరిన పాదయాత్ర

అనంతపురం:

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 42వ రోజు అశేష జనవాహిని నడుమ కొనసాగుతుంది. బుక్కపట్నం మండలం బొగ్గాలపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర కదిరి నియోజకవర్గంలోని పార్థసారధి కాలనీకి చేరింది. ప్రజలంతా జననేతను చూపసేందుకు, సమస్యలు చెప్పుకునేందుకు భారీగా తరలివస్తున్నారు.

Back to Top