మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
పార్థసారధికాలనీకి చేరిన పాదయాత్ర
23 Dec 2017 1:20 PM
అనంతపురం:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 42వ రోజు అశేష జనవాహిని నడుమ కొనసాగుతుంది. బుక్కపట్నం మండలం బొగ్గాలపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర కదిరి నియోజకవర్గంలోని పార్థసారధి కాలనీకి చేరింది. ప్రజలంతా జననేతను చూపసేందుకు, సమస్యలు చెప్పుకునేందుకు భారీగా తరలివస్తున్నారు.