‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
రాళ్లపాడు ప్రాజెక్టును పరిశీలించిన వైయస్ జగన్
16 Feb 2018 12:00 PM
ప్రకాశం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలో ప్రధాన వ్యవసాయ ప్రాజెక్టు రాళ్లపాడును శుక్రవారం పరిశీలించారు. గత నాలుగేళ్లుగా నీరులేక తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నామని రిజర్వాయర్ ఆయకట్టు మాజీ అధ్యక్షుడు నరసింహరావు వైయస్ జగన్కు వివరించారు. ఆయనతో పాటు వేలాది మంది స్థానికులు, పార్టీ కార్యకర్తలు రాళ్లపాడుకు చేరుకున్నారు.