చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఉమ్మాలపేట నుంచి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం
24 Jan 2018 10:47 AM
నెల్లూరు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 70వ రోజుకు చేరుకుంది. బుధవారం ఉదయం నెల్లూరు జిల్లా ఉమ్మాలపేట శివారు నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయం ప్రజలు, అభిమానులు, కార్యకర్తలతో నిండిపోయింది.
వేలాది మంది ప్రజలు వైయస్ జగన్తో కలిసి నడిచారు. దారిపొడువునా ప్రజలు ఆయనకు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. వారికి వైయస్ జగన్ భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు.