వైయస్‌ జగన్‌ రాక కోసం ఎదురుచూపు


తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం  వైయస్‌ జగన్‌ కాకినాడ నగరానికి వస్తుండటంతో వాడవాడలా వైయస్‌ఆర్‌సీపీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైయస్‌ జగన్‌ రాకకోసం కాకినాడ ఎదురుచూస్తోంది. ఇవాళ సాయంత్రం కాకినాడ నగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు. 
 
Back to Top