రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
జనసంద్రమైన ఏర్పేడు
20 Jan 2018 5:07 PM
చిత్తూరు: వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం వైయస్ జగన్ ఏర్పేడు మండల కేంద్రానికి వచ్చారు. జననేత రాకతో ఏర్పేడు జనసంద్రమైంది. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను వైయస్ జగన్కు వివరిస్తున్నారు. తనను కలిసిన ప్రతి ఒక్కరికి వైయస్జగన్ ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్నారు.