నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
వసంతాపురంలో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర
16 Dec 2017 11:13 AM
అనంతపురం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అనంతపురం జిల్లా ధర్మవరం మండలం వసంతాపురంలో కొనసాగుతోంది. ఉదయం చిగిచెర్ల నుంచి వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభం కాగా, అక్కడి నుంచి వసంతాపురం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, డ్వాక్రా మహిళలు వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.