కర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారు
తూపల్లి క్రాస్కు చేరుకున్న వైయస్ జగన్
31 Dec 2017 4:51 PM
చిత్తూరు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర కొద్దిసేపటి క్రితం తూపల్లి క్రాస్కు చేరుకుంది. ఇవాళ ఉదయం ఎర్రసానిపల్లె నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఎద్దులవారిపల్లె, కన్నెమడుగు, కె రామిగానివారిపల్లో, రేణుమాకులపల్లి క్రాస్, మీదుగా తిమ్మయ్యగారిపల్లి ,పరదేశిపల్లె, దాదంవారిపల్లి, తుపల్లి క్రాస్ వరకు చేరుకుంది. అక్కడి నుంచి ముదివేడు వరకు వైయస్ జగన్ పాదయాత్ర చేస్తారు.