తంబళ్లపల్లెలో ప్రారంభమైన బహిరంగ సభ

చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి గ్రామంలో కొద్దిసేపటి క్రితం బహిరంగ సభ ప్రారంభమైంది. ఈ సభకు వేలాదిగా జనం తరలిరావడంతో తంబళ్లపల్లె పట్టణం కిక్కిరిసిపోయింది. అశేష జనవాహిణిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు.
 
Back to Top