టీసీ అగ్ర‌హారం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌

చిత్తూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్రలో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి టీసీ అగ్ర‌హారం గ్రామానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌నేత‌కు స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.  రాజ‌న్న బిడ్డ‌కు గ్రామ‌స్తులు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. యువ‌త వైయ‌స్ జ‌గ‌న్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీప‌డ్డారు.
Back to Top