నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
సీసలి క్రాస్ చేరుకున్న వైయస్ జగన్
26 May 2018 4:52 PM
పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ శనివారం మధ్యాహ్నం భోజన విరామం అనంతరం పాదయాత్రను పునఃప్రారంభించారు. సీసలి క్రాస్కు చేరుకున్న వైయస్ జగన్ను పలువురు రైతులు కలిశారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని వాపోయారు. రుణాలు మాఫీ కాలేదని, బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. వైయస్ జగన్ మాట్లాడుతూ..మనందరి ప్రభుత్వం వచ్చాక రైతులకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు.