రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
రుద్రంపేట బైపాస్ చేరిన పాదయాత్ర
13 Dec 2017 11:59 AM
అనంతపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 34వ రోజు విజయవంతంగా కొనసాగుతుంది. పాపంపేట బైపాస్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర రుద్రంపేట బైపాస్కు చేరుకుంది. వైయస్ జగన్ను కలుసుకునేందుకు, తమ బాధలను చెప్పుకునేందుకు ప్రజలంతా తండోపతండాలుగా తరలివస్తున్నారు. జననేతపై అభిమానులు పూలవర్షం కురిపించారు.