రుద్రంపేట బైపాస్‌ చేరిన పాదయాత్ర

అనంతపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 34వ రోజు విజయవంతంగా కొనసాగుతుంది. పాపంపేట బైపాస్‌ నుంచి ప్రారంభమైన పాదయాత్ర రుద్రంపేట బైపాస్‌కు చేరుకుంది. వైయస్‌ జగన్‌ను కలుసుకునేందుకు, తమ బాధలను చెప్పుకునేందుకు ప్రజలంతా తండోపతండాలుగా తరలివస్తున్నారు. జననేతపై అభిమానులు పూలవర్షం కురిపించారు. 
Back to Top