రాజుల కండ్రిగ చేరుకున్న జననేత

చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొద్ది సేపటి క్రితం రాజుల కండ్రిగ గ్రామానికి చేరుకున్నారు. ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు.  గ్రామంలో నెలకొన్న సమస్యలను ఈ సందర్భంగా జననేత దృష్టికి తీసుకెళ్లారు.
 
Back to Top