కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
రాయలచెరువులో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర
12 Jan 2018 5:47 PM
చిత్తూరు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రాయలచెరువు గ్రామంలో కొనసాగుతుంది. పాదయాత్రగా గ్రామానికి వచ్చిన జననేత వైయస్ జగన్కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు.