మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
రావిళ్లవారిపల్లి చేరుకున్న వైయస్ జగన్
14 Jan 2018 2:57 PM
చిత్తూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో 62వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. వైయస్ జగన్ రావిళ్లవారిపల్లి చేరుకున్నారు. పండుగ నాడు అభిమాన నేత తమ గ్రామానికి రావడంతో ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. వైయస్ జగన్ను కలుసుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపడంతో పాటు, తమ సమస్యలను వివరించారు.