రామ సాగరం క్రాస్‌కు చేరుకున్న వైయస్‌ జగన్‌

అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కొద్దిసేపటి క్రితం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రామసాగరం క్రాస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు జననేతకు ఘన స్వాగతం పలికారు. పలువురు రాజన్న బిడ్డకు అర్జీలు అందజేశారు.
 
Back to Top