పూతలపట్టు చేరుకున్న వైయస్‌ జగన్‌


చిత్తూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్దిసేపటి క్రితమే పూతలపట్టు పట్టణానికి చేరుకున్నారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం ఆయన చిత్తూరు హైవే మీదుగా పట్టణంలోకి ప్రవేశించారు. కాసేపట్లో అశేష జనవాహిణిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు.
 
Back to Top