అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
నగరి నియోజకవర్గంలోకి ప్రజాసంకల్పయాత్ర
16 Jan 2018 11:45 AM
చిత్తూరు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప విజయవంతంగా కొనసాగుతుంది. గతేడాది నవంబర్ 6వ తేదీన ప్రారంభమైన పాదయాత్ర ఇప్పటికే వైయస్ఆర్ జిల్లా, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పూర్తి అయి ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. ఇవాళ వైయస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చంద్రగిరి నియోజకవర్గం నుంచి... నగరి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో జననేతకు ఘన స్వాగతం పలికారు.