కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
నడిమిగడ్డపల్లి గ్రామస్తులతో వైయస్ జగన్ మమేకం
18 Dec 2017 11:06 AM
అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ధర్మవరం మండలం నడిమిగడ్డపల్లి గ్రామస్తులతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి మమేకమయ్యారు. ముందుగా గ్రామ శివార్లలో జననేతకు స్థానికులు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం తమ సమస్యలు చెప్పుకున్నారు. రుణాలు మాఫీ కాలేదని, పింఛన్లు అందడం లేదని, ఫీజులు రావడం లేదంటూ ఇలా తమ సమస్యలు ప్రతిపక్ష నేతకు వివరించారు. వీరి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ వారందరికీ భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు.