లక్ష్మమ్మ కండిగ చేరుకున్న వైయస్‌ జగన్‌


చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొద్దిసేపటి క్రితం నగరి నియోజకవర్గంలోని లక్ష్మమ్మ కండ్రిగ గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
 
Back to Top