అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
ఐదు రోజులకోసారి మంచినీరు
02 Jan 2018 4:44 PM
చిత్తూరు: తాగడానికి మంచి నీరు కరువైందని పీలేరు నియోజకవర్గంలో వాల్మీకిపురం ఇందిరమ్మ కాలనీవాసులు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఇందిరమ్మ కాలనీకి వచ్చిన జననేతకు స్థానిక మహిళలు తమ సమస్యలు చెప్పుకున్నారు. కాలనీలో ఐదు రోజులకు ఒకసారి మంచినీరు వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు విన్న వైయస్ జగన్ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.