గోపిదిన్నే చేరుకున్న వైయస్‌ జగన్‌


చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొద్దిసేపటి క్రితమే తంబళ్లపల్లి నియోజకవర్గంలోని గోపిదిన్నే గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు జననేతకు ఘన స్వాగతం పలికారు. 
Back to Top