వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
గార్లదిన్నెలో సమస్యల వెల్లువ
09 Dec 2017 4:33 PM
అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గార్లదిన్నె గ్రామానికి చేరుకున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డికి గ్రామస్తులు సమస్యలు ఏకరువు పెట్టారు. పింఛన్లు రావడం లేదని, ఫీజులు అందడం లేదని, రుణాలు మాఫీ కావడం లేదని, గ్రామంలో రోడ్లు లేవని, మంచినీరు రావడం లేదని వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. మరో ఏడాది పాటు ఓపిక పడితే మంచి రోజులు వస్తాయని జననేత గ్రామస్తులకు భరోసా కల్పించారు.