బిల్వంపల్లి చేరుకున్న వైయస్‌ జగన్‌

అనంతపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 38వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. సోమవారం ఉదయం ధర్మవరం నియోజకవర్గం నడిమిగడ్డ నుంచి ప్రారంభమైన పాదయాత్ర బిల్వంపల్లికి చేరుకుంది. జననేతను కలుసుకునేందుకు బిల్వంపల్లి ప్రాంత ప్రజలు తరలివస్తున్నారు. 
Back to Top