సీఎం వైయస్ జగన్కు మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులువైయస్ఆర్ సీపీలో చేరిన గమ్మిని సుబ్బారావుగోదావరిలో జనజాతరఅట్టహాసంగా వైయస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్రాజోలులో జనసేనకు భారీ షాక్భయపడొద్దమ్మా.. నేనున్నా..అభిమానం.. ఆకాశమంత 17వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..!
ఆర్మేనుపాడులో కొనసాగుతున్న ప్రజసంకల్పయాత్ర
27 Jan 2018 1:02 PM
నెల్లూరు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నెల్లూరు జిల్లా ఆర్మేనుపాడు గ్రామంలో కొనసాగుతోంది. గ్రామానికి వచ్చిన జననేత దృష్టికి స్థానికులు పలు సమస్యలు తీసుకెళ్లారు. తమకు ఉపాధి కల్పించాలని, నీటి సమస్య తీర్చాలని గ్రామస్తులు వైయస్ జగన్కు వినతిపత్రం అందజేశారు.