‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
అప్పలాయగుంటలో సమస్యల వెల్లువ
16 Jan 2018 11:51 AM
చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్ర ద్వారా వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొద్ది సేపటి క్రితమే చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని అప్పలాయగుంటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను వైయస్ జగన్ దృష్టికి తెచ్చారు. తమకు పింఛన్లు రావడం లేదని, ఇల్లు మంజూరు కావడం లేదని, మంచినీటి సమస్యను తీర్చాలని వైయస్ జగన్ను కోరారు. వారి సమస్యలు విన్న జననేత మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించారు.