మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
కమ్మవారిపల్లి చేరుకున్న జననేత
14 Jan 2018 3:00 PM
చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతుంది. నడవలూరు శివారు నుంచి ప్రారంభమైన యాత్ర నన్నేరు, శెట్టివారిపల్లి క్రాస్, కట్టకింద వెంకటాపురం, వెంకటాపురం క్రాస్, చెల్లవారిపల్లి, సొరకాయపాలెం క్రాస్ మీదుగా పాదయాత్ర కమ్మలపల్లికి చేరుకుంది. కమ్మవారిపల్లిలో వైయస్ జగన్కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాజన్న బిడ్డ అడుగులో అడుగు వేస్తూ పాదయాత్ర ముందుకు సాగుతుంది. అంతకు ముందు నన్నేరులో వైయస్ జగన్ దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.