చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
గంగిరెడ్డిపల్లి క్రాస్ చేరుకున్న జననేత
13 Jan 2018 3:11 PM
చిత్తూరు: 61వ రోజు ప్రజా సంకల్పయాత్ర భాగంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం జననేత గంగిరెడ్డిపల్లి క్రాస్ చేరుకున్నారు. ఆయనకు గ్రామస్తులు ఆప్యాయంగా స్వాగతం పలికారు. అంతకుముందు వీపీ పురం చేరుకున్న వైయస్ జగన్కు ఆ గ్రామస్తులు ఘనస్వాగతం పలికి తమ సమస్యలు వివరించారు.