గంగిరెడ్డిపల్లి క్రాస్‌ చేరుకున్న జననేత

చిత్తూరు: 61వ రోజు ప్రజా సంకల్పయాత్ర భాగంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం జననేత గంగిరెడ్డిపల్లి క్రాస్‌ చేరుకున్నారు. ఆయనకు గ్రామస్తులు ఆప్యాయంగా స్వాగతం పలికారు. అంతకుముందు వీపీ పురం చేరుకున్న వైయస్‌ జగన్‌కు ఆ గ్రామస్తులు ఘనస్వాగతం పలికి తమ సమస్యలు వివరించారు. 
Back to Top