కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
తిమ్మరెడ్డిపల్లిలో కొనసాగుతున్న పాదయాత్ర
08 Jan 2018 11:26 AM
చిత్తూరు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని తిమ్మరెడ్డిపల్లెలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలు వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్తున్నారు. వారి సమస్యలు వైయస్ జగన్ సావధానంగా వింటూ భరోసా కల్పిస్తున్నారు.