మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
దాదంవారిపల్లెకు చేరుకున్న వైయస్ జగన్
31 Dec 2017 4:22 PM
చిత్తూరు: ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి బాదంవారిపల్లెకు కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలు వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ..మన ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా కింద ప్రతి ఏటా ప్రతి రైతుకు రూ.12,500 చెల్లిస్తామని హామీ ఇచ్చారు.