మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
పుల్లలపాడులోకి గ్రామంలో జననేత
18 May 2018 5:14 PM
జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర గోపాలపురం నియోజకవర్గం
దూబచర్ల పుల్లల పాడు గ్రామాల్లో కొనసాగుతోంది. పుల్లలపాడు లో గ్రామస్తులు
పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ గ్రామంలో
కూడా వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారు తమ గోడును వినిపించుకున్నారు. మరి
కాసేపట్లో పాదయాత్ర నల్లజర్ల గ్రామంలోకి ప్రవేశించనుంది. అక్కడ ఏర్పాటు చేసిన
బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగించనున్నారు.