జై జగన్ నినాదాలతో హోరెత్తిన ప్రొద్దుటూరు

ప్రొద్దుటూరుః వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర ప్రొద్దుటూరుకు చేరుకుంది. జైజగన్ నినాదాలతో ప్రొద్దుటూరు పిక్కటిల్లింది. వైయస్ జగన్ కు ప్రజలు పూలతో ఘనస్వాగతం పలికారు. అమ్మవారి వీధి మొత్తం జనమయమైంది. వీధులన్నీ పూలతో నిండిపోయాయి. వేలాది మంది  అభిమానులు వైయస్ జగన్ వెంట పాదయాత్రగా తరలివచ్చారు.

Back to Top