కొండగుంట చేరుకున్న వైయస్‌ జగన్‌

నెల్లూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌
జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 73వ రోజు గూడురు
నియోజకవర్గంలో కొనసాగుతుంది. తిమ్మసముద్రం క్రాస్‌ నుంచి ప్రారంభమైన
పాదయాత్ర కొండగుంటకు చేరుకుంది. కొండగుంటకు చేరుకున్న జననేతకు గ్రామస్తులు,
అభిమానులు ఘనస్వాగతం పలికారు. ప్రజల సమస్యలు వింటూ అన్నింటినీ
పరిష్కరిస్తానని ప్రజలకు భరోసా ఇస్తూ వైయస్‌ జగన్‌ ముందుకు కదులుతున్నారు.

Back to Top