మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
కొండగుంట చేరుకున్న వైయస్ జగన్
28 Jan 2018 11:36 AM
నెల్లూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్
జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 73వ రోజు గూడురు
నియోజకవర్గంలో కొనసాగుతుంది. తిమ్మసముద్రం క్రాస్ నుంచి ప్రారంభమైన
పాదయాత్ర కొండగుంటకు చేరుకుంది. కొండగుంటకు చేరుకున్న జననేతకు గ్రామస్తులు,
అభిమానులు ఘనస్వాగతం పలికారు. ప్రజల సమస్యలు వింటూ అన్నింటినీ
పరిష్కరిస్తానని ప్రజలకు భరోసా ఇస్తూ వైయస్ జగన్ ముందుకు కదులుతున్నారు.