తూర్పు యర్రబల్లి క్రాస్ చేరుకున్న జ‌న‌నేత‌


నెల్లూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని తూర్పు య‌ర్ర‌బ‌ల్లి క్రాస్‌కు చేరుకున్నారు. ఆయ‌న‌కు పార్టీ నేత‌లు, గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.
Back to Top