వై.జంక్షన్‌ చేరుకున్న వైయస్‌ జగన్‌


తూర్పుగోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ పేరూరుపేట మీదుగా కొద్ది సేపటి క్రితమే వై.జంక్షన్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. 
 

తాజా వీడియోలు

Back to Top