ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
ఎంపీ స్వగ్రామంలో జననేతకు బ్రహ్మరథం
30 Jul 2018 11:57 AM
తూర్పు గోదావరి: కాకినాడ ఎంపీ తోట నరసింహులు స్వగ్రామంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జననేతకు వీరవరం గ్రామంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎంపీ భార్య సర్పంచ్గా ఉన్నా స్థానిక సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీ ఇంట్లో పని మనుష/లు, టీడీపీ కార్యకర్తలకే పథకాలు మంజూరు చేస్తున్నారని చెప్పారు.