విలాసవిల్లిల చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌


తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ అప్ప‌న్న‌పేట మీదుగా కొద్దిసేప‌టి క్రితం విలాసవిల్లిల గ్రామానికి చేరుకున్నారు. దారి పొడ‌వునా జ‌న‌నేత‌కు స్థానికులు త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు. వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా వింటున్న జ‌న‌నేత వారికి భ‌రోసా క‌ల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
Back to Top