కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వెలంపాలెంలో జననేతకు ఘన స్వాగతం
05 Jul 2018 9:45 AM
తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ గురువారం ద్రాక్షారామం నుంచి పాదయాత్ర ప్రారంభించి వెలంపాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నేత వచ్చారని స్థానికులు పనులు మానుకొని, ఎదురెళ్లి స్వాగతం పలికారు. రాజన్న బిడ్డకు తమ బాధలు చెప్పుకుంటున్నారు. వారందరికీ వైయస్ జగన్ ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్నారు.