పోటెత్తిన తెనాలి


గుంటూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తెనాలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు తరలిరావడంతో పట్టణం పోటెత్తింది. పుర వేదిక ప్రాంతం కిక్కిరిసిపోయింది. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు.
 

తాజా వీడియోలు

Back to Top