తాటిపాక మఠం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌

తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ కొద్ది సేప‌టి క్రిత‌మే తాటిపాక మఠం గ్రామం చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా కాంట్రాక్ట్ కార్మికులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు. వారి స‌మ‌స్య‌లు విన్న జ‌న‌నేత‌..మ‌రో ఏడాది ఓపిక‌ప‌డితే న్యాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు. 
Back to Top