చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
తాటిపాక మఠం చేరుకున్న వైయస్ జగన్
20 Jun 2018 12:12 PM
తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ కొద్ది సేపటి క్రితమే తాటిపాక మఠం గ్రామం చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులు వైయస్ జగన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. వారి సమస్యలు విన్న జననేత..మరో ఏడాది ఓపికపడితే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.