మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
శ్రీశాంతి ఆశ్రమం క్రాస్కు చేరుకున్న వైయస్ జగన్
06 Aug 2018 4:13 PM
తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీశాంతి ఆశ్రమం క్రాస్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. వారి నుంచి వినతులు స్వీకరించిన జననేత మనందరి ప్రభుత్వం త్వరలోనే వస్తుందని భరోసా కల్పిస్తున్నారు.