సోమేశ్వరం వ‌ద్ద జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం


తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా సోమేశ్వ‌రం వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి పార్టీ నాయ‌కులు, స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ గ్రామం వ‌ద్ద సినిమాటోగ్ర‌ఫ‌ర్ చోటా కే నాయుడు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అలాగే స్థానికులు త‌మ స‌మ‌స్య‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్‌కు చెప్పుకున్నారు.
Back to Top