చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
సింగాయపాలెంలో జననేతకు ఘన స్వాగతం
30 Jun 2018 10:26 AM
తూర్పు గోదావరి జిల్లా: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం వైయస్ జగన్ సింగాయపాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు వైయస్ జగన్కు వివరిస్తున్నారు. టీడీపీ దొంగ దీక్షలను నమ్మమని, మీ వెంటే ఉంటామని ప్రజలు వైయస్ జగన్తో చెబుతున్నారు.