మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
షేక్షావలి దర్గాకు చేరుకున్న జననేత
21 Nov 2017 10:37 AM
కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం 10 గంటల సమయంలో కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలోని షేక్షావలి దర్గాకు చేరుకున్నారు. ఉదయం గోరుగుట్ట గ్రామం నుంచి ప్రారంభమైన జననేత పాదయాత్ర బేతంచెర్ల మండలంలో కొనసాగుతోంది. దర్గాకు చేరుకున్న వైయస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.