రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
సంగం జాగర్లమూడిలో జననేతకు ఘన స్వాగతం
07 Apr 2018 9:33 AM
గుంటూరు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న వైయస్ జగన్కు అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తోంది. శనివారం ఉదయం శేకూరు శివారు నుంచి 130వ రోజు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం కాగా సంగం జాగర్లమూడి గ్రామంలో జననేత వైయస్ జగన్కు పార్టీ నాయకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.