పోటెత్తిన రాయవరం


తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రాయవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరుకావడంతో పట్టణం పోటెత్తింది. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగిచనున్నారు. కొద్ది సేపటి క్రితమే బహిరంగ సభ ప్రారంభమైంది.
 
Back to Top